వచ్చాయి ఎన్నికలు గ్రేటరు
చేయాలని ఆశిస్తున్న పార్టి బెటరు
కాంగ్రేస్ తొ పొత్తు అవుతుంది అనుకున్నాం మనకి బలం
నాయకులను గెలిపించి వినిపిద్దాం అనుకునాం మన గళం
కాని మన పవర్ తెలుస్తుంది ఎప్పుడయితే గేలుస్తామో చూపించి మన సత్తా
మంచిగానే అయింది కలవకపొవటంతొ ఆ చెత్తా
ఎందుకంటే చూడండి గతం
కాంగ్రేస్ తొ కలిసిన పార్టీలు అయ్యాయి హతం
అయిన గత ఎన్నికల్లొ మనం వాళ్ళని అన్నాం భస్మాసుని హస్తం
ఇప్పుడు ప్రజల ముందుకు ఎలా వెల్లగలం చేసి వారితొ నేస్తం
చెడు రాజకీయాలకి మనం వేద్దాం అనుకున్నాం గోడ
అలా కలిసి ఉంటే మనకి వేరే రాజకీయ పార్టిలకు లేకుండా పోయెదీ తేడ
స్నేహ హస్తానికే అందరు అన్నారు విలీనం
అవసరమా మనకీ ఆ మలినం
స్వార్ద రాజకియాల కొరకు కాంగ్రేస్ మనపై వెసింది పొత్తు ఎత్తు
ఇక ఆ పొత్తు లేకపొవటంతొ బాస్ ఇక చక చక చేయాలి అభ్యర్దుల కసరత్తు
చావో రేవొ అన్న విధంగా పొరాడకపొతే ఎలక్షన్స్ గెలువలేం
అంత పట్టుదల చూపకపొతే 2014 గేలుపు దిశగా నడువలేం
సమీక్షలు జరిపి పార్టి ఆఫిస్లొ బాస్ కుర్చొద్దు మోనం
తన రఫ్ ఆడించే పద్దతిలొ ప్రజల్లొకి దూసుకు పొయే విధంగా మారలి బాస్ వైనం
ప్రజా సమస్యలు తీర్చే దిశగా వుండాలి మన స్కేచ్
అప్పుడు ప్రజల ప్రేమ మనకి అవుతుంది టచ్
ప్రజా సమస్యలు తీర్చేలా పార్టి అవ్వాలి కేంద్రం
అప్పుడు ఓట్లతొ మన వైపు తిరుగుతుంది ప్రజాసముద్రం
మంచి ప్రణాలికల దిశగా చుపించండి బాస్ మీ నయనం
ఆ దిశగా మేము చేస్తాం పయనం
ప్రజలకు నేనున్నాను అని ఇవ్వండి గట్టి హామి
ఇతర పార్టిలు కొట్టుకోని పోతాయి చూసి మనపై ప్రజలు చుపించే ప్రేమ సునామి
మీ హామియే ప్రజలకు కొటి వరాలు
మీ పాలనలొ చూడాలనుకుంటున్నాం ఆనందపు వసంతాలు
విత్ బేస్ట్ విషెస్
జి.సునిల్.
చిరు మెగా ఫ్యాన్
9848888317
FORCE 100 MEMBER
Governor ND Tiwari addressed the joint session of Assembly (MLC & MLAs) today in the central hall of the assembly.
P R P Chief - Chiranjeevi is going to tour Kurnool district from 18th of this month for 5 days as a part of Praja Ankitha Yatra, in this tour he is going to intensify his canvassing and would resolve the issues of misunderstandings in the party.
P R P Chief Chiranjeevi has set up his party about six months back and day by day his పబ్లిక్ speech is getting more refined, response he is getting from public is very good.
Praja Rajyam president Chiranjeevi’s road show in Krishna district is expected to take place in 10 to 15 days from now.
Praja Rajyam president K. Chiranjeevi said that he was toying with the idea of contesting the Assembly elections from two constituencies.